GOVERNMENT OF ANDHRA PRADESH
G.O.Ms.No.15, Dt:22.03.2020.
School Education Department – Converting all classes from I to VI in
Primary, Upper Primary, High Schools under all managements into English
Medium from the academic year 2020-21 – Continue One School for
Telugu Medium at Mandal Headquarter and continue all Minor Medium
schools in all managements except un-aided schools in the State -
Orders-Issued.
-------------------------------------------------------------------
మండలానికో తెలుగు మాధ్యమ పాఠశాల
వచ్చే ఏడాది నుంచి 1-6 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చు తూనే మండలానికి తెలుగు మాధ్యమ పాఠశాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చింది. ఈ పాఠశాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. తెలుగు మాధ్యమం కోరుకునే విద్యార్థులకు ఇక్కడ ప్రవేశాలు కల్పించనున్నారు. విద్యార్థులు తమ గ్రామం నుంచి మండల కేంద్రంలోని పార శాలకు చేరుకునేందుకు రవాణా ఛార్జీలను ప్రభు త్వమే చెల్లిస్తుంది. మైనర్ మాధ్యమాలైన ఒరియా, కన్నడ, తమిళ్, ఉర్దూ మాధ్యమాలు కొనసాగనున్నాయి. వీటికి సంబంధించిన పుస్త కాలు, ఉపాధ్యాయుల కరదీపికను రూపొందించా లని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలిని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని మాధ్యమాల్లోనూ తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు ఉంటుంది. ఇటీవల హైకోర్టులో ప్రభుత్వం వేసిన అఫిడవిట్ మేరకు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
➽ Download G.O
G.O.Ms.No.15, Dt:22.03.2020.
School Education Department – Converting all classes from I to VI in
Primary, Upper Primary, High Schools under all managements into English
Medium from the academic year 2020-21 – Continue One School for
Telugu Medium at Mandal Headquarter and continue all Minor Medium
schools in all managements except un-aided schools in the State -
Orders-Issued.
-------------------------------------------------------------------
మండలానికో తెలుగు మాధ్యమ పాఠశాల
వచ్చే ఏడాది నుంచి 1-6 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చు తూనే మండలానికి తెలుగు మాధ్యమ పాఠశాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చింది. ఈ పాఠశాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. తెలుగు మాధ్యమం కోరుకునే విద్యార్థులకు ఇక్కడ ప్రవేశాలు కల్పించనున్నారు. విద్యార్థులు తమ గ్రామం నుంచి మండల కేంద్రంలోని పార శాలకు చేరుకునేందుకు రవాణా ఛార్జీలను ప్రభు త్వమే చెల్లిస్తుంది. మైనర్ మాధ్యమాలైన ఒరియా, కన్నడ, తమిళ్, ఉర్దూ మాధ్యమాలు కొనసాగనున్నాయి. వీటికి సంబంధించిన పుస్త కాలు, ఉపాధ్యాయుల కరదీపికను రూపొందించా లని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలిని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని మాధ్యమాల్లోనూ తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు ఉంటుంది. ఇటీవల హైకోర్టులో ప్రభుత్వం వేసిన అఫిడవిట్ మేరకు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
➽ Download G.O

No comments:
Post a Comment