GOVERNMENT OF ANDHRA PRADESH
G.O.Ms.No.26,Dated:31/03/2020.
Finance Department - Disaster Management Act, 2005 – COVID-19 Pandemic –
Payment of Salaries / Wages / Remuneration / Honorarium / Pensions – Deferment of
payment – Orders – Issued.
GO.Ms.No. 26 dated 31-03-2020మార్చి నెల వేతనంలో 50% వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ.
గ్రాస్ శాలరీలో.. 50% వాయిదా
GO. MS.No.26 Fin Dt:31-03-2020
GO High lights..
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా అన్ని రకాల రాజీకీయ ప్రతినిధులకు 100%
అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు 60%(IAS,IPS,IFS..etc)
ఇతర అన్ని క్యాడర్ల ఉద్యోగస్తులకు 50% వాయిదా (నాల్గో తరగతి ఉద్యోగులు కాకుండా)
నాల్గో తరగతి ఉద్యోగులకు 10%
ఏ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు పై దమాషాలో పెన్షన్ వాయిదా.
ఆల్రెడీ సబ్మిట్ చేసిన జీతాల బిల్లుల ను CFMS ద్వారా కేంద్రీకృతం చేసి 50% గ్రాస్ శాలరీ వాయిదా వేస్తారు.
ఇంకా సబ్మిట్ చేయని బిల్లుల విషయంలో పై ఉత్తర్వులు ప్రకారం చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వాయిదా వేసిన 50% జీతాన్ని ఎప్పుడు చెల్లించేది ఉత్తర్వులలో స్పష్టం చేయలేదు.
తదుపరి ఉత్తర్వులు విడుదల అయ్యే వరకు ఈ GO కొనసాగును.
( అంటే కోతలు నెక్స్ట్ మoత్ కూడా కొనసాగవచ్చు)
Download G.O Copy

No comments:
Post a Comment